Thursday, March 28, 2024

మంచిర్యాలలో చిరుత కలకలం..

- Advertisement -
- Advertisement -

Tiger attack on Cows in Mancherial

మంచిర్యాల: జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వేమనపల్లి మండలంలోని సుంపుటం శివారులో పులి సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో రెండు పశువులపై పులి దాడి చేసి చంపింది. సమాచారం అందుకుని పులి పట్టుకునేందుకు రంగంలోకి దిగన అటవీశాఖ అధికారులు.. పశువుల కళేబరాలను గుర్తించారు. పులిని వీలైనంతా త్వరగా పట్టుకుంటామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు.

Tiger attack on Cows in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News