Friday, April 19, 2024

బైకును ఢీకొట్టిన టిప్పర్: ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

Tipper hits bike: Two teenagers killed

భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుత్పిన టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను  ప్రసాద్(19),శివ(21)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News