Tuesday, April 23, 2024

టోక్యో ఒలింపిక్స్: సెమీస్‌కు రెజ్ల‌ర్‌ భ‌జ‌రంగ్..

- Advertisement -
- Advertisement -

టోక్యో: మరో భారత రెజ్లర్ భజరంగ్ పూనియా ఒలింపిక్స్‌ పతకం రేసులో నిలిచాడు. శుక్రవారం పురుషుల రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్టేజాను భజరంగ్ ఓడించాడు. అతనిపై 2-1తేడాతో భజరంగ్ విజయం సాధించాడు. దీంతో భజరంగ్ సెమీఫైనల్ మ్యాచ్‌లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో అజ‌ర్‌ బైజాన్ కు చెందిన రెజ్ల‌ర్ అలియేవ్‌ హాజితో భ‌జ‌రంగ్ త‌ల‌ప‌డ‌నున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భజరంగ్ పూనియాకు ఏదో ఒక మెడ‌ల్ దక్కడం ఖాయం. ఒకవేళ ఓడితే కాంస్య పతకం కోసం మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

Tokyo Olympics: Bajrang enter into Wrestling Semis

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News