Friday, March 29, 2024

టోక్యో ఒలింపిక్స్: రెజ్లింగ్ లో సెమీస్ కు చేరిన దీపక్, రవి..

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఒలింపిక్స్ లో పురుషుల రెజ్లింగ్ క్వార్ట‌ర్స్‌లో భారత రెజ్ల‌ర్స్ దీప‌క్ పూనియా, రవికుమార్ ద‌హియా సంచలనం సృష్టించారు. రవి కుమార్ 57 కిలోల విభాగంలో బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్ పై 14-4తేడాతో అద్భుత విజయం సాధించాడు. ఇక, దీపక్ 86 కిలోల విభాగంలో చైనాకు చెందిన లిన్ జూషెన్‌పై 6-3తేడాతో గెలుపొందాడు. దీంతో రవి, దీపక్ ఇద్దరూ సెమిఫైనల్ కు దూసుకెళ్లారు.

Tokyo Olympics: Ravi and Deepak enters into Wrestling Semis

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News