Wednesday, April 24, 2024

వరంగల్ పుర పోరు… తొలి జాబితా ప్రకటించిన టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

TRS Candidate released in Greater Warangal Elections

 

హైదరాబాద్: వరంగల్ పురపాలిక ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ తొలి జాబితాను ప్రకటించింది. గ్రేటర్ వరంగల్ మొత్తం 60 డివిజన్లు ఉండగా 12 డివిజన్లకు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రి ఎర్రబెలి దయాకర్ రావు 12 మందికి బీఫారాలు అందజేశారు. తెలంగాణలో గ్రేటర్ వరంగల్‌తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించి మే 3న ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News