Thursday, April 25, 2024

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం టిఆర్ఎస్ కైవసం

- Advertisement -
- Advertisement -

TRS Candidate tata madhu won in khammam

హైదరాబాద్: ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి తాత మధు గెలుపొందారు. 238 ఓట్ల మెజార్టీతో తాత మధు గెలిచారు. టిఆర్ఎస్ 480, కాంగ్రెస్ 242,స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు పడ్డాయి. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ హవా కోనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News