Thursday, April 18, 2024

ఆరో రౌండ్ పూర్తి… 7626 ఓట్ల ఆధిక్యంలో వాణీదేవి

- Advertisement -
- Advertisement -

TRS lead in Telangana MLC Elections

 

తెలంగాణ: మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎంఎల్ సి స్థానం ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ ముందంజలో ఉంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి బిజెపిపై టిఆర్ఎస్ 7626 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్ వరకు టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,05,710 ఓట్లు పడగా బిజెపి అభ్యర్థి రామచందర్ రావుకు 98,084 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ రావుకు 42,604 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440, టిడిపి అభ్యర్థి ఎల్ రమణకు 4656 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు 19,914 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News