Friday, March 29, 2024

ఎంఎల్‌ఎ చల్లాను కలిసిన టిఆర్ఎస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

TRS Leaders meet with Challa Dharmareddy

వరంగల్ అర్బన్: హన్మకొండలో ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డిని కమలాపూర్ ఎంపిపి తడక రాణీ శ్రీకాంత్, టిఆర్‌ఎస్ నాయకులు పేరాల సంపత్ రావు, కన్నూరు ఎంపిటిసి భాస్కర్ రావు, గుండెడు ఎంపిటిసి మేకల రావి, మండల రైతు బంధు కన్వీనర్ ఇమ్మడిశెట్టి శ్రీనివాస్, కెడిసిసి డైరెక్టర్ పోరండ్ల కృష్ణ ప్రసాద్, బిసి సంఘం నాయకులు, మాజీ ఎంపిటిసి మౌటం కుమార స్వామి కలిశారు. టిఆర్‌ఎస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, అధిష్టానం సూచనలు మేరకు పని చేస్తామని కమలాపూర్ ఎంపిపి తడక రాణీ శ్రీకాంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News