Friday, April 19, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: పదకొండో రౌండ్ లో టిఆర్ఎస్ ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

TRS Leads in 11th round in Huzurabad by poll

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పదకొండో రౌండ్ లో మళ్లీ టిఆర్ఎస్ అధిక్యం సాధించింది.పదకొండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 385 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో నిలిచింది. ఈ రౌండ్ లో బిజెపికి 3,941 ఓట్లు, టిఆర్ఎస్ కు 4,326 ఓట్లు వచ్చాయి. దీంతో పది రౌండ్లతో కలిపి బిజెపికి 48,588 ఓట్లు, టిఆర్ఎస్ కు 43,342, కాంగ్రెస్ కు 2,524 ఓట్లు వచ్చాయి. 11 రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 5,305 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News