Wednesday, April 24, 2024

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన: ఢిల్లీకి పయనమైన మంత్రులు

- Advertisement -
- Advertisement -

TRS Ministers going to Delhi for Party Office Opening

హైదరాబాద్: సెప్టెంబర్ 2వ తేదీన టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకుని దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యాక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎంఎల్ఎ వివేకానంద గౌడ్ లతో పాటు తెరాస నాయకులు బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

TRS Ministers going to Delhi for Party Office Opening

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News