Thursday, April 25, 2024

పియూష్ గోయల్ తో మంత్రులు, ఎంపిల బృందం భేటీ

- Advertisement -
- Advertisement -

TRS Ministers MPs meet with Piyush goyal

ఢిల్లీ: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో  రాష్ట్ర మంత్రులు, ఎంపిలు సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని పీయూష్ గోయల్ కార్యాలయంలో ఆయనతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో  మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపిలు కెకె, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ లు సమావేశమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News