Friday, April 19, 2024

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన టిఆర్ఎస్ ఎంపిలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపిలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ధాన్యంల సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేందుకు మంగళవారం టిఆర్ఎస్ ఎంపిలు నల్లచొక్కాలు ధరించి పార్లమెంట్ వెళ్లారు. లోక్ సభలో రబీలో పండే ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ టిఆర్ఎస్ ఎంపిలు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయలంటూ స్వీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. 9మంది లోక్ సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు.

TRS MPs Boycott Parliament Winter Session

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News