Friday, March 29, 2024

పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపిలు నిరసన తెలిపారు. రైతంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో టిఆర్ఎస్ ఎంపిలు కె.కేశవరావు, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రతిపక్ష నేతలు కలువనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News