Thursday, April 25, 2024

ఇందిరా పార్క్ వద్ద టిఆర్ఎస్ మహాధర్నా..

- Advertisement -
- Advertisement -

TRS Party Protest against Centre Govt at Indira Park

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో టిఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు మంత్రులు, ఎంపిలు, టిఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత గవర్నర్ తిమిళిసై సౌందరరాజన్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.

TRS Party Protest against Centre Govt at Indira Park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News