Friday, April 26, 2024

ఖమ్మం కార్పొరేషన్…. 4 డివిజన్లలో గెలిచిన టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

TRS Party won 4 Divisions in Khammam corporation

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. నాలుగు డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయకేతనం ఎగిరేసింది. 1, 13, 25, 37వ డివిజన్లలో టిఆర్‌ఎప్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్ ఇప్పటి వరకు ఐదు వార్డులు గెలుచుకుంది. మొత్తం 60 వార్డులకు గాను 59 వార్ఢులకు ఎన్నికలు జరిగాయి. 10 వడివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో 250 అభ్యర్థులు బరిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News