Saturday, April 20, 2024

నేరేడుచర్ల మున్సిపాలిటీ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా..

- Advertisement -
- Advertisement -

TRS

 

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ఇప్పటికే మెజారిటీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మంగళవారం వెలువడిన సూర్యపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఫలితాల్లోనూ సత్తా చాటింది టిఆర్ఎస్. దీంతో తీవ్ర ఉద్రిక్తతలతో ఆసక్తిగా మారిన నేరేడుచర్ల మున్సిపాలిటీ పీఠంపై కూడా గులాబీ జెండా ఎగిరింది. పూర్తి ఆధిక్యంతో దూసుకుపోయిన టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకుంది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా చందమల్ల జయరామ్ ఎన్నిక కాగా.. వైస్ చైర్మన్ గా చల్లా శ్రీలత ఎన్నికైంది.

TRS Win Nereducherla Municipality Chairman Post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News