Friday, April 19, 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..

- Advertisement -
- Advertisement -

TS Assembly

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. స్పీకర్ కార్యాలయ సిబ్బందితోపాటు అసెంబ్లీలో సిబ్బందిలో చాలా మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో సభ నిర్వహణపై అన్ని పార్టీల నేతలతో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చర్చించారు. అసెంబ్లీ సిబ్బందిలో కరోనా కేసులు బయటపడడంతో సభ వాయిదా వేస్తేనే మంచిదని అన్ని పార్టీల నేతలు సూచించినట్లు సమాచారం. దీంతో స్పీకర్ పోచారం రేపటి నుంచి సభను వాయిదా వేయాలని నిర్ణయించారు.

TS Assembly Session 2020 postponed due to Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News