Saturday, April 20, 2024

ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతివ్వండి: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్యాంక్ బండ్ లో గణేష్ విమజ్జనం అనుమతిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. ఇటీవల ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తెలిపింది. దీంతో ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతివ్వండని, కోర్టు పెద్ద మనసు చేసుకొని తీర్పు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు.

TS Got to petition in HC over Ganesh Nimajjanam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News