Thursday, March 28, 2024

నాగర్ కర్నూల్ మార్కెట్‌కు రూ.7కోట్లు మంజూరు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నాగర్ కర్నూల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.7కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి ఈ మోత్తాన్ని మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ మఖ్యకార్యదర్శి రామకృష్ణా రావు ఆదేశాలిచ్చారు.

TS Govt Sanctions Rs 7 Cr for Market in Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News