Wednesday, April 24, 2024

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ

- Advertisement -
- Advertisement -

TS Govt released Rs 432 crore to Rural Local Bodies

హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్న సునీల్‌ శర్మను విద్యుత్ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది.రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజును ప్రభుత్వం నియమించింది.

TS Govt transferred 2 IAS Officers

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News