Wednesday, April 24, 2024

రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరించిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

TS Govt withdraws permission for CBI investigation in state

 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ విషయంలో ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఇచ్చింది సర్కార్. గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటూ దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని జారీచేసింది. సిబిఐ దర్యాప్తు చేయాలన్న బిజెపి పిటిషన్ నేపథ్యంలో 2 నెలల క్రితమే జీవో ఉపసంహరించినట్లు నిన్న ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News