Saturday, April 20, 2024

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మధురానగర్ లో తన ఇంట్లో బుధవారం  శ్రావణి ఉరేసుకొని చనిపోయింది. మౌనరాగం, మనసు మమత, సీరియల్స్ లో నటించారు. శ్రావణి మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టివి, సినీ నటులు ఆత్మహత్య చేసుకోవడం కలవర పరుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News