Saturday, April 20, 2024

అనాథ విద్యార్థులు ఆకలితో ఉన్నారని… రూ.25 వేల విరాళం ఇచ్చిన సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

mp-santhosh-kumar

హైదరాబాద్: సికింద్రాబాద్ సర్వనీడ్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమానికి ఎంపి సంతోష్ కుమార్ రూ.25 వేల విరాళం అందజేశారు. మూడు రోజులుగా 45 మంది అనాథ విద్యార్థులకు ఆకలితో ఉన్నారని తెలుసుకొని సర్వనీడ్ సంస్థ నిర్వాహకుడు సివి రెడ్డికి రూ.25 వేల చెక్‌ను అందజేశారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో భారత్ ప్రధాని నరేంద్ర దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పేదల ఆకలితో మలమలమడిపోతున్నారు. దీంతో జిహెచ్‌ఎసి పరిధిలో ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. భారత్ దేశంలో కరోనా వైరస్ 1190 మందికి సోకగా 29 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో 70 మందికి కరోనా వైరస్ సోకగా ఒకరు మృతి చెందారు. కానీ కరోనా వచ్చిన వారిలో 11 మందికి నెగటివ్ రావడంతో వారిని ఇంటికి పంపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News