Tuesday, April 23, 2024

ఎపికి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested for liquor smuggling from Telangana to AP

హైదరాబాద్: కారు, ఆటోలో ఎపికి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 600 మద్యం సీసాలు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కొహెడ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తనిఖీల్లో మద్యం పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను దామోదర్, హరిగా గుర్తించిన హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎపితో పోలిస్తే తెలంగాణలోనే మద్యం తక్కువ ధరలకే దొరుకుతోంది. దీంతో ఇక్కడ కొనుగోలు చేసి ఆంధ్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

Two arrested for liquor smuggling from Telangana to AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News