Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two die as bike collides with bus in Sangareddy

సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలం మునిగేపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభించింది. మునిగేపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుంచి యాదాద్రికి వెళ్తున్న సమయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలన పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తలించారు. బైక్ వేగంగా వచ్చి అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Two die as bike collides with bus in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News