Thursday, March 28, 2024

గోదావరి నదిలో ఈతకు దిగి ఇద్దరు గల్లంతు

- Advertisement -
- Advertisement -

Two gallant in the Godavari river

భద్రాద్రి: గోదావరి నదిలో ఈతకు దిగి ఆదివారం ఇద్దరు గల్లంతయ్యారు. మణుగూరు మండలం కొండాయిగూడెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమయిందని అధికారులు వెల్లడించారు. మృతుడిని రామానుజవరం వాసి ఆకుల సందీప్ (22)గా గుర్తించారు. గల్లంతైన మరో యువకుడి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News