Friday, April 19, 2024

నది మధ్యలో సెల్ఫీ…. ప్రాణాల మీదికి తెచ్చింది…. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

భోపాల్: సెల్ఫీ పిచ్చి ఇద్దరు యువతుల ప్రాణాల మీదికి తెచ్చిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జునర్‌డియో ప్రాంతానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు పిక్నిక్ కోసం పెంచ్ నది సమీపంలో బెల్‌ఖేడి గ్రామానికి వెళ్లారు. పెంచ్ నదిలోకి దిగి ఓ రాయిపై ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకుంటుండగా వరద ప్రవాహం పెరిగిపోయింది. ఇద్దరు నదిలో నుంచి బయటపడడానికి వీలులేకపోవడంతో గ్రామస్థులు, పోలీసులకు స్నేహితులు సమాచారం ఇచ్చారు. రెస్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నదిలో నుంచి వారిని తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చారు. వానకాలంలో నదులు,  వాగులు, వంకలలోకి దిగరాదని స్థానిక డిఎస్‌పి అజయ్ వాఘ్మేర్ తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News