Friday, April 26, 2024

లారీ-ఆటో ఢీకొని తండ్రీకుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in Lorry-auto collision at khammam

తల్లాడ: లారీ- ఆటో ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీనగర్ లో బుధవారం చోటుచేసుకుంది. మృతులను ఏన్కూరుకు చెందిన వెంకటేశ్వర్లు(45), రవీంద్ర(19) గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఓవర్ స్వీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Two killed in Lorry-auto collision at khammam

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News