Thursday, April 25, 2024

ప్రతీ కార్యకర్తకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా: బస్వరాజు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలు చేపట్టారని, సభ్యత్వాలను అడిగే హక్కు టిఆర్‌ఎస్ పార్టీకే ఉందని ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య తెలిపారు. ఈ నెల 28లోపు సభ్యత్వాలు పూర్తి చేయాలన్నారు. సభ్యత్వం చేసిన ప్రతీ కార్యకర్తకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను టిఆర్‌ఎస్ పరిష్కరించిందని, కార్యకర్తలే టిఆర్‌ఎస్ వెన్నెముక అని బస్వరాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News