Saturday, April 20, 2024

బిజెపికి బైబై… టిఆర్ఎస్ లో చేరి….

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను సహచరులు వీడుతున్నారు. జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న బిజెపికి రాజీనామా చేశారు. ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి బిజెపికి రాజీనామా చేశారు. హుజూరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నామని వారు ప్రకటించారు. మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తామని దేశిని స్వప్న, కోటి తెలిపారు. ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనే హుజూరాబాద్ అభివృద్ధి కోసం పని చేస్తామని వెల్లడించారు. తాము కారు గుర్తుపై గెలిచామని ఈటెలను వీడి మళ్లీలో టిఆర్‌ఎస్ వెళ్తున్నామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News