Friday, April 19, 2024

రెండు లారీలు ఢీ…

- Advertisement -
- Advertisement -

Two lorries collided in Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం: రెండు లారీలు ఎదురెదురు ఢీకొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. దీంతో రోడ్డుపై వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News