Friday, March 29, 2024

రెండు బైక్ లు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in bikes collided in Yadadri

 

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. చౌటుప్పల్ శివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు దివిస్ కంపెనీ ఫార్మా కంపెనీ ఉద్యోగిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News