Saturday, April 20, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది.  మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సందీప్ చౌహాన్ (18), ధనజీ(14) అనే యువకులు  జగిత్యాల జిల్లా కమలాపూర్ మండలం కలికోటలో ఉంటూ  భవన కార్మికులుగా పని చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో ఇద్దరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News