Saturday, April 20, 2024

సింగరేణి గనిలో ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two members dead in Singareni accident

మంచిర్యాల: శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఎస్‌ఆర్‌పి-3 గనిలో బుధవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గనిలో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News