Thursday, April 18, 2024

కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

కుమురంభీం ఆసిఫాబాద్: కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి చెందిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈస్గామ్ గ్రామంలో జరిగింది. గ్రామ సమీపంలో చేనుకు అటవీ జంతువుల నుంచి రక్షణ కోసం కరెంట్ తీగ అమర్చారు. ఆ కరెంట్ తీగలను తగలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గన్నారం కు చెందిన టి దుర్గారాజు, కన్నెపల్లి సత్తన్నగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News