Saturday, April 20, 2024

తల్లీకుమారై అనుమానాస్పద మృతి…

- Advertisement -
- Advertisement -

Two Suspicious death in Nirmal district

ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటెక్ లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే తల్లీకుమారై అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కరోనాతో మృతి చెందారనే అనుమానంతో స్థానికులు అంత్యక్రియలకు ముందుకురాలేదు. మృతులను లక్ష్మీబాయి (70), భారత్ బాయి (50)గా గుర్తించారు. సమాచారంతో అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Two Suspicious death in Nirmal district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News