Saturday, April 20, 2024

మరోసారి రద్దైన బ్రిటన్ ప్రధాని భారత పర్యటన

- Advertisement -
- Advertisement -

UK PM Boris Johnson cancels trip to India

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన మరోసారి రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26న బోరిస్ భారత్ కు రావాల్సిఉంది. అయితే దేశంలో కరోనా తీవ్రతతో పర్యటనను రద్దు చేసుకున్నారు. గతంలోనూ కరోనా కారణంగా ఆయన భారత పర్యటనను రద్దైంది. జనవరి 26న జరిగే గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు రావాల్సిఉంది. అప్పుడు ఇంగ్లాండ్ కరోనా విజృంభణ కొనసాగింది. దీంతో ఇండియా పర్యటన ఆయన రద్దు చేసుకున్నారు. భారత్ లో కరోనా ఉద్ధృతితో ప్రపంచదేశాలు అలర్డ్ అవుతున్నాయి.

UK PM Boris Johnson cancels trip to India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News