Friday, April 26, 2024

నోట్ల రద్దుతో పెరిగిన నిరుద్యోగం :మన్మోహన్ సింగ్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

Unemployment rises with Demonetisation: Manmohan Singh

 

తిరువనంతపురం : 2016 లో కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దుకు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిందని, అసంఘటిత రంగం తలకిందులైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు. రెగ్యులర్‌గా రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరపక పోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News