Friday, April 19, 2024

నల్లగొండలో సర్వేయర్లపై దాడి.. కారు దగ్ధం

- Advertisement -
- Advertisement -

Unknown attack on Land Surveyors in Nalgonda

నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో సర్వేయర్లపై దాడి జరిగింది. మండలంలోని ఆలగడపలో పారిశ్రామిక పార్క్ కోసం భూమి సర్వే చేస్తున్న ఇద్దరు సర్వేయర్లపై గుర్తుతెలియన దుండగలు దాడి చేశారు. అనంతరం సర్వేయర్ల కారును తగలబెట్టి, రూ.25లక్షలు విలవచేసే సర్వే సామాగ్రిని దుండగలు ఎత్తుకెళ్లారు. గాయపడిన సర్వేయర్లను స్థానిక రైతులు ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Unknown attack on Land Surveyors in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News