- Advertisement -
ముంబయి: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇంట్లో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఆంటీ తుది శ్వాస విడవడంతో ఆయన విషాదంలో మునిగిపోయారు. శనివారం మధ్యాహ్నం 33 ఏళ్ల ఆంటీ చనిపోయిందని తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఓమ్ భూమ్ భుర్ భువా నేనే తంత్ సవివర్తనయన్ భార్గో దేవస్య ధీవి… దియో యో నా ప్రచోదయత్ అనే శ్లోకాన్ని కామెంట్ రూపంలో పోస్టు చేశాడు. ఈ పోస్టుకు పలువురు బాలీవుడ్ నటులు స్పందించారు. సోనమ్ కపూర్, దియా మీర్జా, సోఫీ చౌదరి, సోనల్ చౌహాన్, పునీత్ మల్హోత్రా తదితరులు ఆమెకు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
- Advertisement -