Friday, April 19, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’లో పాల్గొన్న ఉప‌రాష్ట్ర‌ప‌తి స‌తీమ‌ణి, కూతురు

- Advertisement -
- Advertisement -

బెంగ‌ళూరు: టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీ‌కారం చుట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడి స‌తీమ‌ణి, కూతురు పాల్గొని మొక్క‌లు నాటారు. మంగళవారం బెంగుళూరులో దేవనహళ్లిలోని సదహళ్లి గేట్ వద్ద ఉపరాష్ట్రపతి సతీమణి ఉష‌, కుమార్తె దీపా వెంకట్ మొక్కలు నాటారు. అనంరతం ఉష మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత కార్య‌క్ర‌మని, ప్రతి ఒక్కరు బాధ్య‌త‌గా మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుధీర్, వారికి వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.

Vice President's Wife Usha participate in Green India Challenge

Vice President's Wife Usha participate in Green India Challenge

Vice President’s Wife Usha participate in Green India Challenge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News