Thursday, April 25, 2024

క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలి

- Advertisement -
- Advertisement -

Victories and defeats accept with identical
మన తెలంగాణ/గద్వాల రూరల్: గెలుపు ఓటములను ఒకేలా స్వీకరించాలని క్రీడాకారులకు గద్వాల సిఐ షేక్ మహబూబ్ బాష సూచించారు. సోమవారం గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ప్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు గద్వాల సిఐ ఎస్‌ఎం భాష ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయన్నారు. అనంతరం ఐసిసి, మాస్ స్ట్రైకర్స్ క్రికెట్ జట్ల మద్య ఓపెనింగ్ మ్యాచ్‌కు గద్వాల్ సిఐ టాస్‌వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News