Friday, April 26, 2024

రాష్ట్ర హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Vijaysen Reddy

 

న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫారసు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియమాకానికి సుప్రీంకోర్టు సోమవారం నాడు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి సిఫారసు చేసింది. అలాగే ఎపి హైకోర్టు జడ్జిలుగా బొప్పూడి కృష్ణమోహన్, కె సురేష్‌రెడ్డి, లలితకుమారి నియామకానికి కొలీజియం సిఫారసు చేసింది. ఈక్రమంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కోల్‌కతా హైకోర్టుల్లోనూ న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టుల కొలీజియం సిఫారసు చేసింది.

Vijaysen Reddy as state High Court judge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News