- Advertisement -
హ్యూస్టన్: వర్జిన్ గెలాక్టిక్ చెందిన వ్యోమనౌక విఎస్ఎస్ యూనిటీ-22 అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందం రోదసిలో ప్రయాణించి తిరిగి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. రిచర్డ్ బ్రాన్సన్ బృందంతో అంతరిక్షయాత్ర చేసిన తెలుగు అమ్మాయి బండ్ల శిరీష అరుదైన ఘనత సాధించింది. రోదసిలోకి ప్రవేశించిన నాలుగో భారీతయ మహిళగా బండ్ల శిరీష నిలిచింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన విఎస్ఎస్ యూనిటి-22 వ్యోమనౌక 90 నిమిషాలపాటు అంతరిక్ష యాత్ర చేసి విజయవంతంగా భూమి మీదకు వచ్చింది.
Virgin galactic space tour successfully completed
- Advertisement -