Friday, March 29, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

water flow continues to Srisailam Project

కర్నూలు: ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుకు 48,126 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 72,334 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.10 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 198.3623 టీఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

water flow continues to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News