Thursday, March 28, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

Water flow Decreases to Srisailam Project

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం తగ్గుతోంది. ఈ ప్రాజెక్టుకు 32,903 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 71,618 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.10 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 198.3623 టీఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Water flow Decreases to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News