Wednesday, April 24, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

Water inflow Continues to Srisailam Project

కర్నూల్: జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 14,909 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 66,086 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా, ప్రస్తుతం 866.70అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

Water inflow Continues to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News