Friday, April 19, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు తగ్గుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

Water inflow Level Decreased to Srisailam Dam

కర్నూల్: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు మూసివేశాడు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 28,479 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 69,474 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా, ప్రస్తుతం 884.10అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

Water inflow Level Decreased to Srisailam Dam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News