Thursday, April 25, 2024

మిడ్ మానేరు నుంచి నీరు విడుదల…

- Advertisement -
- Advertisement -

Water released from Mid Manair Dam

రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు రిజర్వాయర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతుండడంతో మిడ్ మానేరు నిండుకుండలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 448 క్యూసెక్కులు ఉండగా ఔట్ ప్లో 170 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం విలువ 318 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం విలువ 316.99 అడుగులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News