Friday, March 29, 2024

ఆర్‌టిసి బస్సు ఢీకొని భార్య మృతి.. భర్తకు గాయాలు

- Advertisement -
- Advertisement -

Wife Dead in Bus accident in Kamareddy

కామారెడ్డి: ఆర్‌టిసి బస్సు ఢీకొని భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సదాశివనగర్ బైపాస్ బ్రిడ్జి వద్ద దంపతులు బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో భార్య లక్ష్మి చనిపోయింది. తీవ్రంగా గాయపడిన భర్త బాలరాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News